UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 తాను భారతదేశంలోనే ఉండాలనేది నెహ్రూ కోరిక : దలైలామా

భారత్ నా శాశ్వత స్థానమని, తాను చైనాకు తిరిగి వెళ్లనని బౌద్ధమత నాయకుడు దలైలామా అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత్, చైనా బలగాలు ఎప్పటికప్పుడు ఘర్షణ పడుతున్న నేపథ్యంలో దలైలామా వ్యాఖ్యానిస్తూ.. ఇరు దేశాల అధికారులు చర్చించి ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు.

ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్‌లో పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. చైనాకు ఫ్లెక్సిబుల్ నేచర్ ఉందని, ఇంకా తాను చైనాకు తిరిగి వచ్చే ప్రసక్తే లేదన్నారు. తాను భారతదేశాన్ని ప్రేమిస్తున్నానని, ఇది తన శాశ్వత ప్రదేశమని, తాను భారతదేశంలోనే ఉండాలనేది నెహ్రూ కోరిక అని దలైలామా పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !