UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 మళ్లీ వివాదాస్పదం అయిన తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌

తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు మరో సారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడంతో వివాదాస్పతుడైన శ్రీనివాసరావు తాజాగా కరోనా వ్యాప్తి తగ్గించింది ఏసు ప్రభువు అంటూ వ్యాఖ్యలను చేశారు. ఏసు ప్రభు వల్లే కరోనా వ్యాప్తి తగ్గిందని లేదంటే ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు అయ్యేవి అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

కొత్తగూడెంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. రెండున్నర సంవత్సరాల నుండి కోవిడ్ మానవ జాతి మనగడకు ప్రశ్నార్ధకంగా మారింది. ఆ మానవ జాతి హానికరమైన కోవిడ్ ని ఏసు ప్రభు కృపతో తరిమి కొట్టారు అంటూ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏసు కృప వల్లే కరోనా వ్యాప్తి తగ్గిందని ఆయన అన్నారు. మంచిని ఆచరించాలని.. మంచిని ప్రేమించాలని.. మంచిని గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. ఒక ఐఏఎస్ అయిన శ్రీనివాసరావు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారంను రేపుతున్నాయి.

   TOP NEWS  

Share :

Don't Miss this News !