UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 సింగరేణి పాఠశాలలు ఉన్నత ప్రమాణాల విద్యకు నిలయాలు…. – జిఎం ఎడ్యుకేషన్ సెక్రటరీ వెంకటేశ్వరరావు.

మన్యంన్యూస్, మణుగూరు, జనవరి 07: సింగరేణి పాఠశాలలు ఉన్నత ప్రమాణాల విద్యకు నిలయాలని జిఎం ఎడ్యుకేషన్ సెక్రటరీ వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన శనివారం మణుగూరు ఏరియా పివి కాలనీ సింగరేణి పాఠశాల 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సకల సౌకర్యాలు,ఉన్నతమైన విద్యతోపాటు వైజ్ఞానిక సృజనాత్మకతను కూడా బోధిస్తుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావంతో చదువుతూ ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయులకు, చదువుకున్న పాఠశాలకు పేరు ప్రతిష్టలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిఎం నాగేశ్వరరావు, పర్సనల్ మేనేజర్ రమేష్, హెచ్ఎం స్వరూపారాణి, కళ్యాణి, అనురాధ, కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !