UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 సింగరేణి పాఠశాలలు ఉన్నత ప్రమాణాల విద్యకు నిలయాలు…. – జిఎం ఎడ్యుకేషన్ సెక్రటరీ వెంకటేశ్వరరావు.

మన్యంన్యూస్, మణుగూరు, జనవరి 07: సింగరేణి పాఠశాలలు ఉన్నత ప్రమాణాల విద్యకు నిలయాలని జిఎం ఎడ్యుకేషన్ సెక్రటరీ వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన శనివారం మణుగూరు ఏరియా పివి కాలనీ సింగరేణి పాఠశాల 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సకల సౌకర్యాలు,ఉన్నతమైన విద్యతోపాటు వైజ్ఞానిక సృజనాత్మకతను కూడా బోధిస్తుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావంతో చదువుతూ ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయులకు, చదువుకున్న పాఠశాలకు పేరు ప్రతిష్టలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిఎం నాగేశ్వరరావు, పర్సనల్ మేనేజర్ రమేష్, హెచ్ఎం స్వరూపారాణి, కళ్యాణి, అనురాధ, కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !