UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 డ్రైనేజీ వాటర్ పోయే ఏర్పాట్లు చేయండి…దుర్వాసన భరించలేకపోతున్నాం

మన్యం న్యూస్,అశ్వాపురం:
మండల కేంద్రానికి సమీపంలోనిచౌటీ గూడెం గ్రామంలో రూ. 16 లక్షల రూపాయలతో డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నా అక్కడి గ్రామస్తులు ఇళ్లలో వాడుకున్న నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వారి ఇళ్ల ముందే నిల్వ ఉంటున్నాయి. ఇంట్లోంచి బయటికి వస్తే మురికి వాసన భరించలేకపోతున్నామని వారు ఆవేదన వెలుబుచ్చారు. ఇళ్లల్లో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని , రోగాల బారిన పడతామని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. డ్రైనేజీ మురుగు నీరుని బయటికి పంపించే పరిష్కారం చూపించాలని పంచాయతీ ప్రజలు అధికారులను కోరడమైనది. కాగా ఇదే విషయమై సెక్రటరీ కృష్ణ చైతన్యను మన్యం న్యూస్ వివరణ కోరగా సోమవారం డ్రైనేజ్ వాటర్ క్లియర్ చేయడంతోపాటు బ్లీచింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !