UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 శ్రీ హేమచల లక్ష్మి నృసింహ స్వామిని దర్శించుకున్నకలెక్టర్ కృష్ణ ఆదిత్య దంపతులు

మన్యం న్యూస్, మంగపేట:మండలం లోని
మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి వారిని
ఆదివారం ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, దంపతులు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు స్వాగతం పలికారు, గర్భాలయంలో
కలెక్టర్ దంపతుల పేరుతో
స్వామి వారి కి తిల,తైలాభిషేకం
నిర్వహించి స్వామి వారి విశిష్టత వివరించి తదనంతరం ఆశ్వీర్వచనం చేసిస్వామి వారి తీర్థప్రసాదాలు శేషవస్ర్తాలు అందచేసారు.
ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య వెంట మంగపేట ఎంఆర్ఓ శ్రీనివాసరావు,
ఆర్ ఐ కుమారస్వామి,
ఆలయ రెన్యూలేషన్ కమిటీ చైర్మన్ నూతులకంటి ముకుందం
అర్చకులు రాఘవ చార్యులు.
రాజశేఖర్ శర్మ,పవన్ కుమారచార్యులు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !