UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 శ్రీ హేమచల లక్ష్మి నృసింహ స్వామిని దర్శించుకున్నకలెక్టర్ కృష్ణ ఆదిత్య దంపతులు

మన్యం న్యూస్, మంగపేట:మండలం లోని
మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి వారిని
ఆదివారం ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, దంపతులు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు స్వాగతం పలికారు, గర్భాలయంలో
కలెక్టర్ దంపతుల పేరుతో
స్వామి వారి కి తిల,తైలాభిషేకం
నిర్వహించి స్వామి వారి విశిష్టత వివరించి తదనంతరం ఆశ్వీర్వచనం చేసిస్వామి వారి తీర్థప్రసాదాలు శేషవస్ర్తాలు అందచేసారు.
ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య వెంట మంగపేట ఎంఆర్ఓ శ్రీనివాసరావు,
ఆర్ ఐ కుమారస్వామి,
ఆలయ రెన్యూలేషన్ కమిటీ చైర్మన్ నూతులకంటి ముకుందం
అర్చకులు రాఘవ చార్యులు.
రాజశేఖర్ శర్మ,పవన్ కుమారచార్యులు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !