UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 వరదల సమయంలో ప్రజలకు అండగా బి.ఆర్.ఎస్ పార్టీ :గంప రాంబాబు,

వరదల సమయంలో ప్రజలకు అండగా బి.ఆర్.ఎస్ పార్టీ :గంప రాంబాబు, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు,వెంకటాపురం
భారీ వరదల మూలంగా అల్లకల్లోలమైన భద్రాచలం నియోజకవర్గం ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారని మన్యం న్యూస్ తో అన్నారు. పార్టీలకతంగా అర్హులైన ప్రతి వ్యక్తికి పథకాలు అందుతున్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు కారణమని, రానున్న ఎలక్షన్లో భద్రాచలం నియోజకవర్గం లో బి.ఆర్.ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !