UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 సీఎంకెసిఆర్ పథకాలు ఏజెన్సీ ప్రజలకు శ్రీరామరక్ష: వెంకటాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య

సీఎంకెసిఆర్ పథకాలు ఏజెన్సీ ప్రజలకు శ్రీరామరక్ష:
వెంకటాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య
ముఖ్యమంత్రి కెసిఆర్ పథకాలు ఏజెన్సీ ప్రజలకు శ్రీరామరక్ష అని వెంకటాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య మన్యం న్యూస్ తో అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకంపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని, 10, 20 ఎకరాలలో భూమి ఉన్న ఏజెన్సీ ఆదివాసి రైతులకు రైతుబంధు పడుతున్న విషయం మరువ కూడా దన్నారు. దళిత బంధుతో దళితుల జీవితాలు మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తుంటే… భద్రాచలం ఎమ్మెల్యే అనుచరులు రాబందుల వలే లబ్ధిదారుల నుండి కమిషన్లు వసూలు చేయడం దుర్మార్గపు చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాల మూలంగా ప్రజలు ఏ లోటు లేకుండా జీవిస్తున్నారని, రానున్న ఎలక్షన్ లో భద్రాచలం నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగరవేస్తామని అన్నారు. వరదల సమయంలో ఏజెన్సీ బెంబలెత్తిపోతున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ ఎప్పటికీ మరువలేమన్నారు. తమపై ప్రేమ చూపిన సీఎం కేసీఆర్ కి భద్రాచలం నియోజకవర్గాన్ని కానుకగా ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !