UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 అగ్ని ప్రమాద బాధితునికివితరణ అందజేసిన అశ్వాపురం ఆదివాసి జాక్

మన్యం న్యూస్,అశ్వాపురం జనవరి 9:
మండల పరిధి ఎలకలగూడెం గ్రామానికి చెందిన కలేటి నాగేశ్వరావు కు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్దం అయిన విషయం విధితమే .నిరుపేద గిరిజన కుటుంబం వారిది. కట్టుకునే బట్టలతో సహా కాలి బూడిదయ్యాయి.
ఈవిషయం తెలుసుకున్న అశ్వాపురం ఆదివాసి జాక్ సభ్యులు బాధిత కుటుంబ సభ్యులకు బియ్యం 50 కేజీలు,రూ.5వేలు వితరణగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కలేటి నరసింహారావు, ఆదివాసి ఐకాస మండల అధ్యక్షుడు కుంజ రామారావు, మండల పిసా అధ్యక్షుడు చాప ముత్తయ్య, సర్పంచులు బట్ట సత్యనారాయణ, మడకం సాదు, బొర్రా శీను ,కోరెం రామారావు, పాయం సర్వేశ్వరరావు, కొర్స దుర్గారావు ,బండ్ల సూరిబాబు, తంగెళ్ల భద్రయ్య ,బుర్కా అశోక్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !