UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 అగ్ని ప్రమాద బాధితునికివితరణ అందజేసిన అశ్వాపురం ఆదివాసి జాక్

మన్యం న్యూస్,అశ్వాపురం జనవరి 9:
మండల పరిధి ఎలకలగూడెం గ్రామానికి చెందిన కలేటి నాగేశ్వరావు కు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్దం అయిన విషయం విధితమే .నిరుపేద గిరిజన కుటుంబం వారిది. కట్టుకునే బట్టలతో సహా కాలి బూడిదయ్యాయి.
ఈవిషయం తెలుసుకున్న అశ్వాపురం ఆదివాసి జాక్ సభ్యులు బాధిత కుటుంబ సభ్యులకు బియ్యం 50 కేజీలు,రూ.5వేలు వితరణగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కలేటి నరసింహారావు, ఆదివాసి ఐకాస మండల అధ్యక్షుడు కుంజ రామారావు, మండల పిసా అధ్యక్షుడు చాప ముత్తయ్య, సర్పంచులు బట్ట సత్యనారాయణ, మడకం సాదు, బొర్రా శీను ,కోరెం రామారావు, పాయం సర్వేశ్వరరావు, కొర్స దుర్గారావు ,బండ్ల సూరిబాబు, తంగెళ్ల భద్రయ్య ,బుర్కా అశోక్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !