UPDATES  

NEWS

అచ్చం కిమ్ లెక్కనే బండి మాట… నా జీవితమంతా పోరాటమే –: సీఎం కేసీఆర్.. బుట్టబొమ్మ.. బతుకమ్మ.. అడవిలో అలజడి……మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ లు ఏజెన్సీలో సంచరిస్తున్న సమాచారంతో అప్రమత్తమైన పోలీస్ బృందాలు.. దిశ వెల్ఫేర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షల మెటీరియల్ పంపిణీ. పది పరీక్షలకు సర్వం సిద్ధం.మండల విద్యాశాఖ అధికారి జి వెంకట్… కార్యకర్తలపై దాడులకు దిగితే కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వస్తారు..? అంతా మాయజాలం మున్సిపాలిటీ టెండర్ వండర్ ఓ కంపెనీకి టెండర్ కట్టబెట్టడంలో మతలభేమిటి…? యువ సేవాసమితి అద్వర్యంలో పరీక్ష ఫ్యాడ్లు, పెన్నులు విద్యార్ధలకు బహుకరణ.. కూలిన కల్వర్టు అంచనాకు వచ్చిన ఇరిగేషన్ అధికారులు..ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం..

 క్రీడా కారులకు నోరూరించే వంటకాలు…. -ఉదయం టిఫిన్, రెండు పూటలా కడుపునిండా భోజనం.

క్రీడా కారులకు నోరూరించే వంటకాలు….
-ఉదయం టిఫిన్, రెండు పూటలా కడుపునిండా భోజనం.
– దగ్గరుండి వంటలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రేగా.
మన్యంన్యూస్, మణుగూరు, జనవరి 08: రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మణుగూరులో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు నోరూరించే వంటకాలను తయారు చేపించి పెడుతున్నారు. రకరకాల వంటలతో కడుపునిండా భోజనం పెడుతున్నారు. ఎప్పుడు ఎవరు చేయని విధంగా పెద్ద ఎత్తున భోజనాలను ఏర్పాటు చేయడమే గాక రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్వయంగా దగ్గరుండి వంటకాలను పరిశీలించారు. క్రీడాకారులకు చక్కని భోజనం అందించాలని ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !