UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరించిన వైఎస్ఆర్టిపి జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం

మన్యం న్యూస్, అశ్వరావుపేట, జనవరి 10:..నియోజకవర్గంలో పలువురు ఆహ్వానం మేరకు వైఎస్ఆర్టిపి జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం 2023 నూతన సంవత్సర క్యాలెండర్లను మంగళవారం ఆవిష్కరించారు. అశ్వరావుపేట పట్టణంలో ఐక్యత ప్రెస్ క్లబ్ క్యాలెండర్ ఆవిష్కరణ, దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో ప్రజాతంత్ర, ఆంధ్రప్రభ క్యాలెండర్లు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధి పాత్రికేయులని, మంచి చెడులను నిరంతరం ప్రజలకు తెలియజేస్తున్న పాత్రికేయ వృత్తి గొప్పదని వివిధ పత్రికల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికల పాత్రికేయులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !