UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 బీ ఆర్ ఎస్ నాయకుల ఆర్థిక సహాయం

మన్యం న్యూస్,అశ్వాపురం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండలంలోని ఎలకలగూడెం గ్రామంలో కలేటి నాగేశ్వరరావు పూరి గుడిసె ఇటీవలే విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైన సంఘటన. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికిఅండగా మంగళవారం మండల బి. ఆర్.ఎస్ పార్టీ నాయకులు కలేటి నాగేశ్వరరావు కుటుంబానికి 50 కేజీ ల బియ్యం,రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో మండల బి. ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్,జడ్పిటిసి సూదిరెడ్డి సులక్షణ,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి,సీనియర్ నాయకులు జలే రామకృష్ణ రెడ్డి,సూదిరెడ్డి గోపాలకృష్ణారెడ్డి,నేలపట్ల సత్యనారాయణ రెడ్డి,ఐతం సత్యనారాయణ,దావా వీరస్వామి,గొందిగూడెం ఎంపీటీసీ కొమరం చిట్టెమ్మ,గొందిగూడెం_కొత్తూరు సర్పంచ్ పరిష్క సూరిబాబు,మండల బి. ఆర్.ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి గడకారి రామకృష్ణ,మండల మైనార్టీ అధ్యక్షులు ఎస్కే నయీమ్,మండల ఎస్సి సెల్ అధ్యక్షులు గొర్రెముచ్చు వెంకటరమణ,మండల నాయకులు ముత్యాల నరసింహారావు,పిట్టా శ్రీను,ఈసంపల్లి పున్నారావు,జూపెల్లి కిరణ్,కరకాపల్లి డేవిడ్,మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి గజ్జి లోహిత్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !