మన్యం న్యూస్, మంగపేట:
రెవెన్యూ సదస్సుల్లో భాగంగా తహసిల్దార్ వై శ్రీనివాసులు కత్తి గూడెం గ్రామం లో భూ సమస్యలపై సదస్సు నిర్వహించి రైతులకు పరిష్కార మార్గాలు సూచించారు. తహసీల్దార్ తో పాటు నాయబ్ తహశీల్దార్ జె మల్లేశ్వర రావు రమణక్కపేట గ్రామం లో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో గిర్ధావర్ కుమార స్వామి, రెవెన్యూ సిబ్బంది , గ్రామ రైతులు పాల్గొన్నారు.