UPDATES  

 ఆత్మీయ సమ్మేళనంలో కానరాని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫోటోలు…

మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 10: పినపాక నియోజకవర్గం లోని మణుగూరు మండలం తొగ్గూడెం సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద మంగళవారం పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ఒక్క ఫ్లెక్సీలో కూడా బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు, మంత్రి కేటీఆర్ ఫోటోలు కనిపించలేదు. దీంతో పొంగులేటి పార్టీ మారుతున్నాడు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో మండలంలో చర్చనీయాంశంగా మారింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !