మన్యం న్యూస్,ములకలపల్లి:
మండలంలోని సీతాయిగూడెం లో ఎమ్మెల్యే నిధులు నుండి మంజూరైన సీసీ రోడ్డును బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, సర్పంచ్ కారం సుధీర్ఎంపీటీసీ సున్నం సునీత లు బుధవారంకొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి సిసి రోడ్డు పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలోసెక్రటరీ శివ నారాయణ, కొండవీటి రాజారావు తదితరులు పాల్గొన్నారు.
