మన్యం న్యూస్ ,భద్రాచలం:శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ప్రసాదం నాణ్యత విషయములో దేవాదాయ శాఖబుధవారం స్పందించింది.విచారణకు కమిషనర్ అనిల్ కుమార్ ఆదేశించారు.
రామాలయ లడ్డు తయారీ కేంద్రం పరిశీలించిన అదనపు కమీషనర్ కూరాకుల జ్యోతి, ఆర్డీఓ రత్న కళ్యాణి, భద్రాచలం, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ డిప్యూటీ కలెక్టరు రమాదేవితో కమిటి వేసి సత్వరమే నివేదిక అందజేయాలని కమిషనర్ ఆదేశించారు.
