మన్యం న్యూస్, మంగపేట:
మండలంలోని రాజుపేట గ్రామం లో డా:బి ఆర్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో వివేకానంద స్వామి జయంతి,సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ ను మణుగూరు ఎస్ ఐ బట్టా పురుషోత్తం,ములుగు శాసనసభ సభ్యురాలు డాక్టర్ సీతక్క కుమారుడు దనసరి సూర్య గురువారంప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాజుపేట యూత్ మేనేజ్మెంట్ సభ్యులు,క్రీడాకారులు పాల్గొన్నారు.
