మన్యం న్యూస్ కరకగూడెం: తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పద్మపూరం గ్రామానికి చెందిన గొగ్గలి.రామచందర్-స్వప్న పార్వతీ ల దంపతుల ఏకైక కుమారుడు చరణ్ తేజ పంచకట్టు వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. .ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల.సోమయ్య, బూర్గపాండు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం. రాంబాబు సర్పంచ్ ల సంఘం మడల అధ్యక్షులు పాయం.నర్సింహరావు,చందా.హరిక్రిష్ణ,కటుక్వజుల.వేణు, గుమ్మడివేల్లి.ప్రసాద్,రావుల.శ్రీను యంపాటి.సందీప్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు
