UPDATES  

 విశిష్ట అతిథులకు గజమాలతో సత్కారం

మన్యం న్యూస్ ఇల్లందు జనవరి14:- సన్నాహక సమావేశం లో బాగంగా శనివారం ఇల్లందు విచ్చేసిన విశిష్ట అతిథులు మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు,పువ్వాడ అజయ్ కుమార్ లను ఇల్లందు బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు శనివారం గజమాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి, సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్ భద్రాద్రి కొత్తగూడెం పార్టీ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మహేందర్ , బిఆర్ఎస్ ఇల్లందు మండల యూత్ ప్రెసిడెంట్ నీలం రాజశేఖర్, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సనా రాజేష్ , టిఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి సోషల్ మీడియా ఇంచార్జ్ పాలడుగు రాజశేఖర్, ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి సోషల్ మీడియా ఇంచార్జ్ సత్తాల హరికృష్ణ , విజయ లక్ష్మీ నగర్ గ్రామపంచాయతీ అధ్యక్షులు మీడియా ఇంచార్జ్ సదర మహేష్, శ్రీ రామ్ , నెమలి నిఖిల్ కుమార్, యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !