UPDATES  

 సుక్కిత్ సేవా సంఘం ఆధ్వర్యంలోఆదివాసీలకు దుస్తువులు పంపిణీ

. మన్యం న్యూస్, వాజేడు: మండలంలో బిజినపల్లి గ్రామంలో బుధవారం సుక్కిత్ సేవా సంఘం ఆధ్వర్యంలో గిరిజన నిరుపేద కుటుంబాలకు బట్టల పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలో సెక్రెటరీ నరేష్ మాట్లాడుతూ సుక్కీత్ సేవా సంఘం సంస్థ నిరుపేద బడుగు, బలహీన వర్గాలకు కుటుంబాలకు దాతృత్వాన్ని కల్పించడాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేణు కుమార, బి ఉదయ్ చందర్, శ్యామ్, డేవిడ్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !