మన్యం న్యూస్, మంగపేట.
మాలల ఐక్యత సాధికారత కోసం తెలంగాణ మాల మహానాడు వ్యవస్థపాకులు అద్దంకి దయాకర్ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, రాష్ట్ర పొలిట్ బ్యూరో చిట్టిమల్ల సమ్మయ్య, జిల్లా అధ్యక్షులు కర్రీ శ్యాంబాబుల ఆదేశాల మేరకు ములు గు జిల్లా వ్యాప్తంగా మాలల ఐక్యత సాదనలో భాగంగా తెలంగాణ మాల మహా నాడు గ్రామ కమిటీల ఏర్పాటు లో భాగంగా ములుగు జిల్లా మంగపేట మండలం లోని గ్రామాలలో జిల్లా ఉపాధ్యక్షులు మోదుగు బాబు, మండల అధ్యక్షులు మంచాల నాగేంద్ర కుమార్, జానపట్ల జయరాజు, కర్రీ రాంమోహన్, బోడ ప్రవీణ్ అధ్యక్షతన మండ లంలోని తిమ్మంపేట కొత్తపేట (చెరుపల్లి) గ్రామంలో తెలంగాణ మాల మహా గ్రామ గ్రామ కమిటీని ఎన్నిక చేశారు.కొత్తపేట అధ్యక్షడు బేత వెంక టేష్ ప్రధాన కార్యద ర్శిగా బత్తుల అరవింద్ తిమ్మంపేట గ్రామ అధ్యక్షులుగా కుంద మల్ల రాంబాబు ప్రధాన కార్యదర్శి బోడ సురేష్ ఎన్నిక అయ్యారు.ఈ సందర్బంగా గ్రామ కమిటీ అధ్యక్ష కార్య దర్సులు మాట్లాడుతూ నాపై ఉన్న నమ్మ కంతో టీఎం ఎం అధ్యక్షు డిగా ఎన్నిక చేసిన పెద్దలకు ధన్య వాదాలు తెలియ జేస్తన్నానని ఈ బాధ్యతలను మన స్ఫూర్తిగా నిర్వహిస్తానని తెలియ జేస్తు న్నానని వారు అన్నారు.ఈ కార్యక్ర మంలో సీనియర్ నాయకులు బోడ రామచంద్రం,బోడ రామకృష్ణ,బోడ జయరాజు, బోడ ఆనంద్, శ్రీను, బోడ శ్రీను, నందినరసింహరావు, తోటమల్ల బాబురావు, తోట మల్ల అంజి, మోదుగు శ్రీను, భూషణం, కుకట్ల కొండల్, రాజేష్,కమల్, బోడ నాగేష్ పాల్గొన్నారు.
