UPDATES  

 విద్యార్థులకు క్విజ్, వ్యాస రచన పోటీలు

మన్యం న్యూస్,అశ్వారావుపేట:
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ లో జూనియర్, సీనియర్ విద్యార్థులకు క్విజ్,వ్యాసరచన, వకృత్వ పోటీలను శనివారం నిర్వహించారు .ఈ సందర్భంగా మొదటి ,ద్వితీయ బహుమతులకు విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందనిఅర్ ఐ టి క్రిష్ణ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఈనెల 23వ తారీఖున పాల్వంచలోని బొల్లోరుగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు నిర్వహించే పోటీలకు పంపడం జరుగుతుందని ఆర్ ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్ఎ మహేంద్ర,హెచ్ యం, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, విద్యార్థులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !