మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి06:-మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల సాక్షిగా, తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్వర్యంలో సోమవారం ఫ్రారంభం అవుతున్న హత్ సే హత్ జోడో పాదయాత్ర లో ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా కదిలిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గోనేందుకు, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు సోమవారం ఉదయం కదిలి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.