UPDATES  

 ఎంపీపీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ గోడపత్రికల పంపిణీ

 

మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 08..
బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల ఫలాలను గురించి వివరిస్తూ పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో గడ్డంపల్లి పంచాయతీలో గోడపత్రికల ఆవిష్కరణ బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందుతున్నాయని, బిఆర్ఎస్ పార్టీ ఒక దృక్పథంతో ముందుకు సాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలివేటి సునీల్ కుమార్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !