UPDATES  

 విద్యార్థులు స్కూల్ స్థాయి నుంచే కంప్యూటర్ నేర్చుకోవాలి మొరంపల్లి బంజర్ సర్పంచ్ దివ్యశ్రీ .

 

మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి17.. మండలంలోని మొరంపల్లి బంజర్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రైమరీ స్కూల్ నందు ఐ టి సి వారి ఆధ్వర్యంలో డిజిటల్ మేళ శుక్రవారం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మొరంపల్లి బంజరు గ్రామ పంచాయితీ సర్పంచ్ ముఖ్య దివ్యశ్రీ పాల్గొని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా దివ్యశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు స్కూల్ నుండి కంప్యూటర్ నేర్చుకోవడం వల్ల చదువుపై దృష్టి సారించి అనతి కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారితో కలిసి మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి చేయడం జరిగింది. ఈ డిజిటల్ మేళ కు సహకరించిన ఐటీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు, వాళ్లు పాల్గొనడం జరిగింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !