మన్యం న్యూస్ చంద్రుగొండ ఫిబ్రవరి 17: మండల కేంద్రంలో ఇందిరాగాంధీ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ధారా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ వల్ల దేశ రాజకీయాల్లో మార్పు వస్తుందని, సీఎం కేసీఆర్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, వచ్చే ఎన్నికలలో దేశ ప్రధానిగా కెసిఆర్ ను చూడాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మేడ మోహన్ రావు, గుగులోత్ శ్రీనివాస్ నాయక్, సర్పంచ్ లు పూసం వెంకటేశ్వర్లు, కుమారి,రణ్య,నరకుల్ల వాసు, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు భూపతి శ్రీనివాసరావు, జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్,భూపతి రమేష్