UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 నూతన అంగన్వాడి భవనం నిర్మించాలని వినతి పత్రం అందించిన సర్పంచ్ సాదు జ్యోత్స్నబాయి

 

మన్యం న్యూస్, అశ్వరావుపేట, ఫిబ్రవరి 21… మండల పరిదిలోని ఊట్లపల్లి గ్రామం నందు నూతన అంగన్వాడీ భవనం నిర్మించాలని సర్పంచ్ సాదు జ్యోత్స్నబాయి మంగళవారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లేనీనాకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఊట్లపల్లి గ్రామ పంచాయితీ నందు అంగన్వాడీ భవనం శిథిలావస్థలో ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పల్లె ప్రగతి 30 రోజుల ప్రణాళికలో అధికారుల ఆదేశాల మేరకు కూల్చివేయడం జరిగిందని, ఆ రోజు నుంచి నేటి వరకు పంచాయతీలో ఉండే గర్భవతులు, బాలింతలు దాదాపు 30 మంది పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ అద్దె భవనం నందే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందనీ అన్నారు కావునా దయ ఉంచి ఊట్లపల్లి గ్రామానికి నూతన అంగన్వాడీ భవనం మంజూరీ చేపించి ఊట్లపల్లి గ్రామంలో నూతన అంగన్వాడి భవనానికి కృషి చేయవలసిందిగా కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !