UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 నూతన అంగన్వాడి భవనం నిర్మించాలని వినతి పత్రం అందించిన సర్పంచ్ సాదు జ్యోత్స్నబాయి

 

మన్యం న్యూస్, అశ్వరావుపేట, ఫిబ్రవరి 21… మండల పరిదిలోని ఊట్లపల్లి గ్రామం నందు నూతన అంగన్వాడీ భవనం నిర్మించాలని సర్పంచ్ సాదు జ్యోత్స్నబాయి మంగళవారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లేనీనాకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఊట్లపల్లి గ్రామ పంచాయితీ నందు అంగన్వాడీ భవనం శిథిలావస్థలో ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పల్లె ప్రగతి 30 రోజుల ప్రణాళికలో అధికారుల ఆదేశాల మేరకు కూల్చివేయడం జరిగిందని, ఆ రోజు నుంచి నేటి వరకు పంచాయతీలో ఉండే గర్భవతులు, బాలింతలు దాదాపు 30 మంది పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ అద్దె భవనం నందే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందనీ అన్నారు కావునా దయ ఉంచి ఊట్లపల్లి గ్రామానికి నూతన అంగన్వాడీ భవనం మంజూరీ చేపించి ఊట్లపల్లి గ్రామంలో నూతన అంగన్వాడి భవనానికి కృషి చేయవలసిందిగా కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !