UPDATES  

 ఎఈ పరీక్ష రద్దు..టిఎస్ పిఎస్సి కీలక నిర్ణయం

  • ఎఈ పరీక్ష రద్దు
  •  టిఎస్ పిఎస్సి కీలక నిర్ణయం

 

టిఎస్ పిఎస్సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్షను రద్దు చేసింది. పపర్ లీకేజీతో ఏఈ పరీక్షను రద్దు చేసినట్లుగా ప్రకటించింది. త్వరలో కొత్త పరీక్ష తేదీని ప్రకటిస్తామని టీఎస్ పిఎస్సీ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షకు74 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 55 వేల మంది హాజరయ్యారు. అటు పేపర్ లీకేజీ ఘటనపై సిట్ టీఎస్ పిఎస్ సి కార్యాలయంలో విచారణ చేపట్టింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !