UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 ఎఈ పరీక్ష రద్దు..టిఎస్ పిఎస్సి కీలక నిర్ణయం

  • ఎఈ పరీక్ష రద్దు
  •  టిఎస్ పిఎస్సి కీలక నిర్ణయం

 

టిఎస్ పిఎస్సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్షను రద్దు చేసింది. పపర్ లీకేజీతో ఏఈ పరీక్షను రద్దు చేసినట్లుగా ప్రకటించింది. త్వరలో కొత్త పరీక్ష తేదీని ప్రకటిస్తామని టీఎస్ పిఎస్సీ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షకు74 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 55 వేల మంది హాజరయ్యారు. అటు పేపర్ లీకేజీ ఘటనపై సిట్ టీఎస్ పిఎస్ సి కార్యాలయంలో విచారణ చేపట్టింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !