UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 ఎఈ పరీక్ష రద్దు..టిఎస్ పిఎస్సి కీలక నిర్ణయం

  • ఎఈ పరీక్ష రద్దు
  •  టిఎస్ పిఎస్సి కీలక నిర్ణయం

 

టిఎస్ పిఎస్సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్షను రద్దు చేసింది. పపర్ లీకేజీతో ఏఈ పరీక్షను రద్దు చేసినట్లుగా ప్రకటించింది. త్వరలో కొత్త పరీక్ష తేదీని ప్రకటిస్తామని టీఎస్ పిఎస్సీ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షకు74 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 55 వేల మంది హాజరయ్యారు. అటు పేపర్ లీకేజీ ఘటనపై సిట్ టీఎస్ పిఎస్ సి కార్యాలయంలో విచారణ చేపట్టింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !