మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 28::
ఆదివాసి గిరిజన సాంప్రదాయ వేల్పుల జాతరల లో భద్రాచలం శాసనసభ్యులు వీరయ్య పాల్గొన్నారు మండలంలోని శుక్రవారం ఎమ్మెల్యే సుడిగాలి పర్యటనలో భాగంగా కే లక్ష్మీపురం కట్టు కాలువ గ్రామంలో గిరిజన నిర్వహిస్తున్న గిరిజన వేల్పుల జాతరకు హాజరైన భద్రాచలం ఎమ్మెల్యేకు జాతర నిర్వహికులు సాధారణంగా డప్పు వాయిద్యలతో మేళతాళాలతో ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనుమరుగవుతున్న గిరిజన సంప్రదాయాలను గుర్తించుకుని గిరిజన గ్రామాల సమైక్యతను ఇటువంటి జాతర్లకు హాజరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ మండల అధ్యక్షులు లంక అబ్బులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సీతారామారావు కీలక వెంకటరమణరెడ్డి సాంబశివరావు సంగీతరావు సర్పంచ్ సోడి చలపతి కనుబుద్ది దేవ ఉబ్బ వేణు కోడి చంటి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.