UPDATES  

 ఆకాల వర్షం …నర్సరీలకు లక్షల్లో నష్టం

 

మన్యం న్యూస్, అశ్వరావుపేట, మే, 12: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఆకాల వర్షం బీభత్సం ఎప్పుడూ లేని విధంగా ఈదురు గాలులతో వనిగళ్ళ వర్షంతో పిడుగుల శబ్దాలతో మండలాలు దద్దరిల్లి జాతీయ రహదారుపై 5 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడకక్కడే నిలిచిపోయాయి 100 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న పెద్ద వృక్షాలు నెలకొరిగాయి ఇటువంటి విపక్తి వల్ల మండలంలో విద్యుత్ అంతరాయం ఉద్యానవన మామిడి నర్సరీలు పూర్తిగా దెబ్బతిని లక్షల్లో నష్టం వచ్చిందని యజమానులు కన్నీరు మునీరయ్యారు మామిడి చెట్లు కరెంటు స్తంభాలు అనేకచోట్ల నేలకొరిగాయి మొక్కజొన్నలు వరి ధాన్యాలు కల్లాలో అర పోయటం వలన అనుకోకుండా వచ్చిన వర్షం వలన పూర్తిగా తడిచిపోయాయి రైతుకి కంట తడే మిగిల్చింది ఆకాల వర్షానికి కురిసిన అన్ని వర్గాల వారికి పూడ్చ లేని నష్టాన్ని చేకూర్చింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !