UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 ఆటో యూనియన్ సభ్యుల ఉదారత

మన్యం న్యూస్,ఇల్లందు:తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ సభ్యులు బెల్లం సునీల్ దశదిన కర్మలకు బీఆర్ఎస్ ఇలందు పట్టణ అధికార ప్రతినిధి, తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ పట్టణ గౌరవ అధ్యక్షులు కుంట నవాబ్, ఆటో యూనియన్ పట్టణ అధ్యక్షుడు కామిసెట్టి సైదులు హాజరయ్యారు. స్థానిక కరెంట్ ఆఫీస్ లోని సునీల్ నివాసం నందు గురువారం జరిగిన దశదిన ఖర్మలలో భాగంగా ఆటో డ్రైవర్స్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో క్వింటా బియ్యాన్ని సునీల్ కుటుంబసభ్యులకు అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ పాసి, వైస్ ప్రెసిడెంట్ అశోక్ సింగ్ టాకుర్, కోశాధికారి యలమందల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి ఎల్లచంద్ర శేకర్ బాబు, డ్రైవర్లు యం.సతీష్, రాజలి రమేష్, మహేష్, ఆటో ఓనర్లు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !