UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో ఎమ్మెల్యే వనమా సమీక్ష

కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో ఎమ్మెల్యే వనమా సమీక్ష
..

కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచ లక్ష్మీదేవి పల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఎమ్మెల్యే వనమా ఆదేశించారు.

పాత పాల్వంచలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో పంచాయతీ పనులను వెంటనే చేపట్టాలన్నారు.

ప్రతి పంచాయతీకి స్పెషల్ ఫండ్స్ కింద సీఎం కేసీఆర్ పది లక్షలు కేటాయించారన్నారు. స్పెషల్ ఫండ్స్ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న ఎమ్ ఎన్ ఆర్ ఈ జి ఎస్ వర్క్ లపై చర్చించారు.

వేసవి దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి పంచాయతీరాజ్ డిఇ వేణుగోపాల్, ఏఈలు సేవాలాల్, అనిల్, నాగేందర్, ఎంపీడీవోలు రమేష్, అప్పారావు, విజయలక్ష్మి, మంగమ్మలు, ఎంపీవోలు జి సత్యనారాయణ, ఖాన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !