UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి…

 

మన్యం న్యూస్ చండ్రుగొండ మే 25 : ఇండ్లు లేని పేదలందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని సిపిఎం మండల నాయకులు పెద్దిని వేణు డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిప్యూటీ తహసిల్దార్ ఎల్ ప్రసన్నకు వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ… అద్దె ఇండ్లలో ఉండలేక, కిరాయిలు కట్టలేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని, గ్రామపంచాయతీలో 1400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని,ఆ భూమిని గుర్తించి, పేదలకు వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాయి రాజా, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, సీతారాములు, చల్లపల్లి రాజా, పవన్ కళ్యాణ్,కొండ వంశీ, కంభంపాటి కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !