UPDATES  

 రేగాని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటుపల్లి.

రేగాని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటుపల్లి.

మన్యం న్యూస్ బూర్గంపహాడ్: సీఎం కేసీఆర్ పినపాక నియోజకవర్గ బీ. ఆర్.ఎస్ ఎమ్మెల్యే టికెట్ ను ఎమ్మెల్యే రేగా కాంతరావుకు కేటాయించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మంగళవారం మణుగూరు సింగరేణి గెస్ట్ హౌస్ లో రేగాను సారపాక గ్రామ వాసి, ఐటీసీ సివల్ కాంట్రాక్టర్,మండల బీ.ఆర్.ఎస్ పార్టీ మండల నాయకుడు గుంటుపల్లి రామకృష్ణ ,స్నేహ బృందం పుల బోకే తో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీ గెలిపిస్తామని అన్నారు. ఎమ్మెల్యే రేగా కాంతారావుని మంత్రిగా చూడడమే తమ లక్ష్యం అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !