కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ ఈ నెల 26న తెలుగులో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ అరుల్ మోహన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘సినిమా చాలా ఫ్రెష్గా, డిఫరెంట్గా, యూనిక్గా ఉంటుంది. 1930ల నేపథ్యంలో సాగే సినిమాలోని ప్రతి ఒక్కటీ ప్రేక్షకులకు ఫ్రెష్గా కనిపిస్తుంది. విభిన్న కథ, పాత్రలు, యూనిక్ స్టయిల్ ప్రేక్షకులని తప్పకుండా అలరిస్తాయి’ అని తెలిపారు.
![](https://manyamnews.com/wp-content/uploads/2024/07/IMG-20240702-WA0008.jpg)