UPDATES  

 వాహనదారులకు సైబరాబాద్ పోలీసులు ట్వీట్.

వేసవి సమీపిస్తుండటంతో వాహనదారులు గుర్తుంచుకోవాల్సిన విషయాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఎండ వేడిమిని తట్టుకోలేక మూగజీవాలు వాహనాల కింద తలదాచుకుంటాయని, వాహనం తీసే సమయంలో ఓ సారి చెక్ చేయండని సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. అలాగే, సెలవులు కావటంతో పిల్లలు ఇంట్లో ఉంటారని, కాలనీల్లో వాహనం నడిపే సమయంలో పిల్లల కదలికలను చూసుకోవాలని సూచిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !