UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘భ్రమయుగం’..

మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ ఈ నెల 15న ఓటీటీలో విడుదల కానుంది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగుతో పాటు మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 17వ శతాబ్దానికి చెందిన కథాంశంతో భ్రమయుగం తెరకెక్కింది. గత నెల 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. రూ.27 కోట్ల బడ్జెట్ వెచ్చించగా రూ.55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !