UPDATES  

 రామ్ చరణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..

రామ్ చరణ్‌ అభిమానులకు మైత్రీ మూవీస్‌ సంస్థ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. స్టార్‌ దర్శకుడు సుకుమార్‌- రామ్‌ చరణ్‌ల కాంబోలో సినిమా రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. హోలీ సందర్భంగానే ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. ‘గొప్ప పని కోసం శక్తిమంతమైన శక్తులు మళ్లీ కలుస్తున్నాయి’ అంటూ గుర్రం బొమ్మ ఉన్న పోస్టర్‌ను షేర్‌ చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమను మరింత కలర్‌ఫుల్‌ చేసేందుకు RC17 రానుందని తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !