UPDATES  

 NEETపై ఎందుకంత నిర్లక్ష్యం: కేటీఆర్..

నీట్‌పై ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీమంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసే సున్నితమైన అంశం ఇదని.. పరిష్కరించాల్సిన పెద్ద సమస్యను ఎందుకు కఠినంగా తిరస్కరించారు? అని మండిపడ్డారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !