టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఈడీ , ఐటీ సోదాల పేరుతో టీఆర్ఎస్ , బీజేపీ ఆడుతున్న డ్రామాలన్నారు.
![](https://manyamnews.com/wp-content/uploads/2024/07/IMG-20240702-WA0008.jpg)
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఈడీ , ఐటీ సోదాల పేరుతో టీఆర్ఎస్ , బీజేపీ ఆడుతున్న డ్రామాలన్నారు.