UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 ధర్మవరం లో కార్డెన్ సెర్చ్.

మన్యం న్యూస్ వాజేడు, నవంబర్ 24 ధర్మవరం, పేరూరు గ్రామాలలో కార్డెన్ సెర్చ్ గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ హరీష్, మాట్లాడుతూ శాంతిభద్రతలు పరిరక్షణ కొరకు నిరంతరం సేవలు అందిస్తున్నామని తెలిపారు. గ్రామాలలో అనుమానితులుగా ఎవరైనా ఉన్నట్లయితే తక్షణమే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు కు పాల్పడిన, చట్ట వ్యతిరేక పనులు కు సహకరించిన పోలీస్ తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో సివిల్ కానిస్టేబుల్స్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్, పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !