UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 పోడు అటవీ హక్కు పత్రాల నమోదు పకడ్బందీగా చేయాలి : జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య.

మన్యం న్యూస్ ఏటూరు నాగారం/ములుగు. నవంబర్ 24…పోడు అటవీ హక్కు పత్రాల నమోదు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో అంకిత్ తో కలిసి అటవీ హక్కు పత్రాల నమోదు ప్రక్రియ పై సబ్ డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి మీసేవ ప్రొటల్ లో పోడు పట్టా నమోదు ప్రక్రియ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనుల అటవీ హక్కు పత్రాల నమోదు ప్రక్రియ వేగవంతంగా చేయాలని అన్నారు.మిగిలి ఉన్న ఆర్ ఓ ఎఫ్ ఆర్ గ్రామసభలు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో డిఆర్ఓ రమాదేవి,ట్రైబల్ వెల్ఫేర్ డిడి పోచం,మండల ప్రత్యేక అధికారులు,అప్పయ్య,
భాగ్యలక్ష్మి, జడ్పిటిసి రుద్రమదేవి ఎంపీపీ రజిత ఆయ మండలల తాసిల్దారులు ఏం సత్యనారాయణ స్వామి,
పి మంజుల,ఎం శ్రీనివాస్, ఎంపీడీవోలు ఇక్బాల్,శ్రీధర్, ప్రసాద్,ఈ డిస్టిక్ మేనేజర్ దేవేందర్, ప్రజాప్రతినిధులు గోవిందరావుపేట ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి,ఎంపీఓ పోలురాజు గ్రామ కార్యదర్శులు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !