UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 పోడు అటవీ హక్కు పత్రాల నమోదు పకడ్బందీగా చేయాలి : జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య.

మన్యం న్యూస్ ఏటూరు నాగారం/ములుగు. నవంబర్ 24…పోడు అటవీ హక్కు పత్రాల నమోదు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో అంకిత్ తో కలిసి అటవీ హక్కు పత్రాల నమోదు ప్రక్రియ పై సబ్ డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి మీసేవ ప్రొటల్ లో పోడు పట్టా నమోదు ప్రక్రియ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనుల అటవీ హక్కు పత్రాల నమోదు ప్రక్రియ వేగవంతంగా చేయాలని అన్నారు.మిగిలి ఉన్న ఆర్ ఓ ఎఫ్ ఆర్ గ్రామసభలు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో డిఆర్ఓ రమాదేవి,ట్రైబల్ వెల్ఫేర్ డిడి పోచం,మండల ప్రత్యేక అధికారులు,అప్పయ్య,
భాగ్యలక్ష్మి, జడ్పిటిసి రుద్రమదేవి ఎంపీపీ రజిత ఆయ మండలల తాసిల్దారులు ఏం సత్యనారాయణ స్వామి,
పి మంజుల,ఎం శ్రీనివాస్, ఎంపీడీవోలు ఇక్బాల్,శ్రీధర్, ప్రసాద్,ఈ డిస్టిక్ మేనేజర్ దేవేందర్, ప్రజాప్రతినిధులు గోవిందరావుపేట ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి,ఎంపీఓ పోలురాజు గ్రామ కార్యదర్శులు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !