UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 జాబ్స్ ని కూడా వదిలేసుకుని వ్యవసాయం

వ్యవసాయం చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశం. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము. ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం, ప్రపంచములోనే అధిక శాతం ప్రజల యొక్క వృత్తి. నిజానికి ఈ ప్రపంచంలోనే ఎక్కువ సాయం చేసేది రైతు అనే చెప్పవచ్చు ఎందుకంటే వ్యవసాయం లోనే సాయం ఉంది..వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు.. ఎం లేకపోయినా బ్రతకగలం, మనం ఆహారం తిసుకోకుండా బ్రతకగలమా.. అలాంటి ప్రపంచానికి సైతం మూడు పూటలా ఆహారానికి కావాల్సిన ముడి పదార్థాలను అందించేది రైతు.. రైతు పది వెళ్ళు భూమిలోకి వెళ్తేనే మన ఐదు వెళ్ళు నోటిలోకి వెళ్తాయి. నిజానికి దేశానికి వెన్నుముక లాంటివాడు. వివరాల్లోకి వెళ్తే.. అయితే కొంత మంది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా జీవితంలో పైకి వెళ్ళచ్చు. ముంబై కి చెందిన పవిత్ర మరియు ఆమె భర్త జాబ్స్ ని కూడా వదిలేసుకుని వ్యవసాయం మొదలుపెట్టారు.

ఈ మధ్య కాలం లో ప్రతిదీ కూడా మారిపోయింది. ఫాస్ట్ పేస్డ్ సిటీ లైఫ్ ని కాదనుకుని ఆరోగ్యకరమైన శుభ్రమైన ఆహారాన్ని పండించాలని అనుకున్నారు. చక్కగా అనుకున్నది సాధించడానికి కృషి చేశారు. 2016లో పవిత్ర హెచ్ఆర్ జర్నలిస్ట్ జాబ్ ని వదిలేసుకుని వ్యవసాయంపై దృష్టి పెట్టింది. తన భర్త కూడా ఉద్యోగాన్ని వదిలేసుకుని పండించడం మొదలుపెట్టారు. 15 ఎకరాల భూమిలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి వీళ్లిద్దరు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 20 ఎకరాలలో ఈ జంట 15 టన్నులని పండిస్తున్నారు. సంవత్సరానికి సుమారు 15 టన్నుల బియ్యాన్ని వాళ్లు 20 ఎకరాల్లో పండిస్తున్నారు. ఈ మధ్యన ప్రతి ఒక్కరు వ్యవసాయం పైన దృష్టి పెడుతున్నారు వీళ్ళు కూడా ఎంతో కష్టపడి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి.. దాని ద్వారా మంచిగా సంపాదించుకుంటున్నారు. పైగా నచ్చినది చేయడంలో ఆనందం వేరు ఇలా మంచిగా కష్టాన్ని నమ్ముకుని నచ్చిన పనిని వీళ్ళు చేస్తున్నారు. ఏదో చేయాలని చేయలేకపోతున్న వాళ్ళు వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇలా మంచి వాటి కోసం కష్టపడితే తప్పక గెలవచ్చు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !