UPDATES  

 35 సంవత్సరాల తర్వాత రోడ్డుకు మోక్షం

35 సంవత్సరాల తర్వాత రోడ్డుకు మోక్షం
*ఎమ్మెల్యే దంపతులుహరిప్రియ హారిసింగ్ నాయక్ కిఘన సన్మానం
మన్యం న్యూస్, ఇల్లందు నవంబర్25: మున్సిపాలిటీ పరిదికి దగ్గరలోని ఇందిరానగర్, బాలాజీ నగర్ గ్రామ పంచాయితీలను కలిపే బిటి రోడ్డు 35 ఎల్లుగా అభివృద్ది నోచుకోకుండా అధ్వానంగా ఉంది.ఎమ్మెల్యే హరి ప్రియ నాయక్ చొరవతో ఒక కోటి నలభై లక్షల రూపాయల మంజూరు చేయించారు. ఈ నేపథ్యంలో ఆ పంచాయితీ వాసులు అనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే హరిప్రియ హారిసింగ్ నాయక్ ను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !