UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 ఐటీ దాడుల్లో కళ్లు బైర్లు కమ్మే నిజాలు……శానంలో కోట్లు దాచిన ఆ ప్రముఖ ఇన్ ఫ్రా కంపెనీ..

అటు ఏపీ చూసినా.. ఇటు తెలంగాణ చూసినా.. కీలక ఇన్ ఫ్ట్రాస్టక్చర్ ప్రాజెక్టులన్నీ ఆ కంపెనీయే చేపడుతోంది. లక్షల కోట్ల ప్రాజెక్టులు ఆ కంపెనీ చేతుల్లో ఉంటాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలతో ఆ ఇన్ ఫ్రా కంపెనీ అధినేతకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక మీడియాను ఆయన బాగా మేనేజ్ చేస్తుంటాడు. అందుకే ఆయనకు సంబంధించిన ఏ వార్తలు మీడియా, వెబ్ సైట్లలోనూ కనిపించవు.

ఇలా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఆయన ఇన్ ఫ్రా వ్యాపారాన్ని సాగిస్తుంటారన్న పేరుంది. ప్రభుత్వాధినేతలు, అధికారులకు కూడా ఈయన బాగానే ముట్టజెప్పి తనకు కావాల్సిన అన్ని పనులు, ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటారు. Crores Money On Graveyard అయితే ఇన్ ఫ్రా ప్రాజెక్టు అన్నాక వేలు, లక్షల కోట్లు డబ్బు వస్తుంటుంది. మరి అంత సంపాదన ఉన్న కంపెనీకి ఆదాయంపై భారీగానే పన్ను కట్టాలి. కానీ సదురు కంపెనీ తమ వద్ద పోగైన భారీ డబ్బును బ్లాక్ మనీగా మార్చేసి ఐటీ పన్ను కట్టకుండా రహస్యంగా దాచిపెట్టేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !