UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 వై యస్ షర్మిల పై తెరాస నాయకుల దాడిని ఖండించండి

వై యస్ షర్మిల పై తెరాస నాయకుల దాడిని ఖండించండి

వైయస్సార్ టిపి అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు పెనుబల్లి రమేష్ బాబు

మన్యం న్యూస్, అశ్వారావుపేట, నవంబర్ 28: వైయస్ షర్మిల చేస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలో అశేష జానవాహిని మధ్య నిర్వీరామంగా జరుగుచున్నందున చూసి ఓర్వలేక నర్సంపేట లో షర్మిల వాహనంపై పెట్రోల్ దాడి చేసి నిప్పంటించడం చాలా హేయమైన చర్య అని, దీనిని వైఎస్ఆర్ టిపి నియోజకవర్గ నాయకులు పెనుబల్లి రమేష్ బాబు తీవ్రంగా ఖండించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయని ఈ ప్రభుత్వం, ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైస్సార్ టీపీ అధ్యక్షురాలిని ప్రత్యక్షంగా ఎదుర్కొలేక భయపడి ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడ్డారని, ఇలాంటి వాటికీ భయపడే పార్టీ కాదని, రానున్న రోజుల్లో ఇలాంటి వాటిని సహించేది లేదని వైయస్సార్ టిపి అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు పెనుబల్లి రమేష్ బాబు అన్నారు. ఈకార్యక్రమంలో పాకనాటి శ్రీను, రెడ్డిమల్ల రాజు, శ్రీరాముల వెంకటేశ్వరరావు, షేక్ ఆఫ్రిది తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !