UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 పౌర హక్కుల సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి గోడ పోస్టర్ కరపత్రం ఆవిష్కరణ

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట నవంబర్ 28: పౌర హక్కుల సంఘం ( సి ఎల్ సి) ఉమ్మడి ఖమ్మం జిల్లా 17వ మహాసభలు డిసెంబర్ 4వ తేదీన సత్తుపల్లి కళాభారతి ప్రాంగణంలో జరుగుతాయని, ఈ మహాసభలను జయప్రదం చేయాలని పౌర హక్కుల సంఘం జిల్లా నాయకులు ఉదయరాఘవేంద్ర పిలుపునిచ్చారు. మహాసభల సందర్భంగా ముద్రించిన గోడ పోస్టర్, కరపత్రాలను అశ్వారావుపేట పట్టణంలో ఆవిష్కరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మహాసభలకు పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవి, విప్లవ కుమార్, ప్రారంభ ఉపన్యాసకులు సీనియర్ న్యాయవాది కొండపల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొంటారని, ఈ మహాసభలను జయప్రదం చేయాలని వారు కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !