UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 పౌర హక్కుల సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి గోడ పోస్టర్ కరపత్రం ఆవిష్కరణ

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట నవంబర్ 28: పౌర హక్కుల సంఘం ( సి ఎల్ సి) ఉమ్మడి ఖమ్మం జిల్లా 17వ మహాసభలు డిసెంబర్ 4వ తేదీన సత్తుపల్లి కళాభారతి ప్రాంగణంలో జరుగుతాయని, ఈ మహాసభలను జయప్రదం చేయాలని పౌర హక్కుల సంఘం జిల్లా నాయకులు ఉదయరాఘవేంద్ర పిలుపునిచ్చారు. మహాసభల సందర్భంగా ముద్రించిన గోడ పోస్టర్, కరపత్రాలను అశ్వారావుపేట పట్టణంలో ఆవిష్కరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మహాసభలకు పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవి, విప్లవ కుమార్, ప్రారంభ ఉపన్యాసకులు సీనియర్ న్యాయవాది కొండపల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొంటారని, ఈ మహాసభలను జయప్రదం చేయాలని వారు కోరారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !