UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 చంద్రబాబు నాయుడు మరో సారి వైకాపా అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సారి వైకాపా అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దెందులూరు లో ఇదేం కర్మ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరైన ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తనను మరియు లోకేష్ ని చంపేందుకు కుట్ర జరుగుతుందని, వాళ్లు తలుచుకుంటే బాబాయిని చంపినట్లుగా తమను కూడా చంపేస్తారంటూ వ్యాఖ్యలు చేశారు.

జగన్మోహన్ రెడ్డి వెంట పోలీసులు ఉంటే తనకు ప్రజల బలం ఉందని పేర్కొన్నాడు. వచ్చే ఎన్నికలు నాకు చివరి అవకాశం కాదని.. ప్రజలకు చివరి అవకాశం అంటూ చంద్రబాబు నాయుడు స్పష్టత చేశాడు. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి వైకాపా ఆగడాలను చూడాలని, మరో సారి ఉన్మాదులు గెలిస్తే అమరావతి , పోలవరం ఉండదని పేర్కొన్నారు. వైకాపా వారు చేసే తాటాకు చప్పుళ్ళకు తాను భయపడేది లేదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !