UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి..

బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి.

మన్యం న్యూస్ దుమ్ముగూడెం నవంబర్ 30::
బైకు అదుపుతప్పి రోడ్డుని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగారం గ్రామానికి చెందిన పాయం చినబాబు(25) s/o వీరయ్య సోమవారం తెల్లవారుజామున పని నిమిత్తం నారాయణరావుపేట గ్రామానికి తన బైక్ AP 07 BQ 6220 పై వెళుతూ మార్గమధ్యంలో గల పాలూరుపేట గ్రామ శివారులోకి వచ్చేసరికి బైకు అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ వేగాన్ని అదుపు చేయలేక తనకు తానుగా బైకుతో సహా రోడ్డుమీద పడిపోయి తలకు బలమైన గాయం కావడంతో సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే భద్రాచలం హాస్పిటల్ తీసుకెళ్లే వైద్యం చేస్తుండగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయారని మృతిని తల్లి చిన్న రామమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !