UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 jana sena యువ శక్తి కార్యక్రమం నిర్వహణకు కమిటీలు

జనసేన పార్టీ జనవరి 12వ తేదీన నిర్వహించే యువ శక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేసేందుకు కమిటీలను నియమించారు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 12 కమిటీలలో కన్వీనర్, జాయింట్ కన్వీనర్, సభ్యులు ఉంటారు. వీరితోపాటు యువ శక్తి కార్యక్రమం కోసం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారకర్తలుగా 20మంది నాయకులను నియమించారు.

Jana Sena Yuvashakti Sabha:

* లైజనింగ్ కమిటీ
కన్వీనర్ : శ్రీ కోన తాతారావు
జాయింట్ కన్వీనర్ : శ్రీ యెన్ని రాజు
* కో ఆర్డినేషన్ కమిటీ
కన్వీనర్ : శ్రీ టి.శివశంకర్
జాయింట్ కన్వీనర్ :శ్రీ పేడాడ రామ్మోహన్
* ట్రాన్స్ పోర్టు కమిటీ
కన్వీనర్ : శ్రీ సుందరపు విజయ్ కుమార్
జాయింట్ కన్వీనర్ : శ్రీ లోళ్ల రాజేష్
* రిసెప్షన్ కమిటీ
కన్వీనర్ : శ్రీమతి పాలవలస యశస్వి
జాయింట్ కన్వీనర్ : శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ
* క్యాటరింగ్ కమిటీ
కన్వీనర్ : శ్రీ దాసరి రాజు
జాయింట్ కన్వీనర్ : శ్రీ పి.వి.ఎస్.ఎన్.రాజు
* మీడియా సమన్వయ కమిటీ
కన్వీనర్ : శ్రీ పీతల మూర్తి యాదవ్
జాయింట్ కన్వీనర్ : శ్రీ గురు ప్రసాద్

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !