UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 jana sena యువ శక్తి కార్యక్రమం నిర్వహణకు కమిటీలు

జనసేన పార్టీ జనవరి 12వ తేదీన నిర్వహించే యువ శక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేసేందుకు కమిటీలను నియమించారు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 12 కమిటీలలో కన్వీనర్, జాయింట్ కన్వీనర్, సభ్యులు ఉంటారు. వీరితోపాటు యువ శక్తి కార్యక్రమం కోసం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారకర్తలుగా 20మంది నాయకులను నియమించారు.

Jana Sena Yuvashakti Sabha:

* లైజనింగ్ కమిటీ
కన్వీనర్ : శ్రీ కోన తాతారావు
జాయింట్ కన్వీనర్ : శ్రీ యెన్ని రాజు
* కో ఆర్డినేషన్ కమిటీ
కన్వీనర్ : శ్రీ టి.శివశంకర్
జాయింట్ కన్వీనర్ :శ్రీ పేడాడ రామ్మోహన్
* ట్రాన్స్ పోర్టు కమిటీ
కన్వీనర్ : శ్రీ సుందరపు విజయ్ కుమార్
జాయింట్ కన్వీనర్ : శ్రీ లోళ్ల రాజేష్
* రిసెప్షన్ కమిటీ
కన్వీనర్ : శ్రీమతి పాలవలస యశస్వి
జాయింట్ కన్వీనర్ : శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ
* క్యాటరింగ్ కమిటీ
కన్వీనర్ : శ్రీ దాసరి రాజు
జాయింట్ కన్వీనర్ : శ్రీ పి.వి.ఎస్.ఎన్.రాజు
* మీడియా సమన్వయ కమిటీ
కన్వీనర్ : శ్రీ పీతల మూర్తి యాదవ్
జాయింట్ కన్వీనర్ : శ్రీ గురు ప్రసాద్

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !