UPDATES  

NEWS

టెట్ ఫీజును వెంటనే తగ్గించాలి..200 నుండి రూ. వెయ్యికి పెంచడం అన్యాయం.. మాతృ అభయ పౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్, పరీక్ష సామాగ్రి, ఆట వస్తువులు పంపిణీ… కరకగూడెంలో అగ్రిటెక్ శాఖ ప్రారంభం…అధునాతన పరికరాలతో రైతులు సాగు చేయాలి.. ఈసం వారి ఇలవేల్పు దూలుగొండ తల్లి జాతర ప్రారంభం.. ఘనంగా ప్రారంభమైన లక్ష్మీదేవి జాతర.. మద్యం తాగి వచ్చాడు…. సస్పెండ్ అయ్యాడు.. ఫోన్ పోయింది…. పోలీస్లు పట్టారు..బాధితునికి అందజేసిన సీఐ రాజువర్మ.. మానవత్వం చాటిన మాలమహానాడు…నిరుపేద రోగికి వితరణ చాటడం అభినందనీయం… – డిప్యూటీ తహసీల్దార్, బీరవెల్లి భరణి బాబు. రామకృష్ణ స్వామిజీ ఆధ్వర్యంలో శ్రీ నాగులమ్మ కు ప్రత్యేక అభిషేకాలు… వేలం పాట ముగిసింది…

 వెంకటేశ్వరస్వామికి బంగారు కిరీటాన్ని సమర్పించిన మంత్రి హరీష్ రావు.!

తెలంగాణ రాష్ట్ర సమితి (భారత్ రాష్ట్ర సమితిగా పేరు మారింది) సీనియర్ నేత, తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు, సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పీఠాధిపతికి 1.792 కిలోల బంగారు కిరీటాన్ని సమర్పించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ విగ్రహ సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహం ఖరీదు కోటి రూపాయల పై మాటే. ఆలయ నిర్వాహకులు కిలో బంగారాన్ని అందించగా, మిగిలిన మొత్తాన్నీ హరీష్ రావు సహా దాతలు అందించారు.

పోటెత్తిన భక్తులు.. కాగా, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్న వెంకటేశ్వరస్వామి ని మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాక, పొరుగు జిల్లాల నుంచీ పెద్దయెత్తున భక్తులు ఆలయానికిచేరుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాంతో ఆ ప్రాంతమంతా భక్త జన సంద్రంలా మారిపోయింది. కాగా, తెలంగాణ జీవన్ దాన్ విధానం దేశానికే ఆదర్శనమనిమంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. హైద్రాబాద్‌లోని జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన జీవన్ దాన్ ఆర్గనైజేషన్ అవగాహనా కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !